Posted on 2025-09-25 20:49:35
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శ్రీనగర్ కాలనీ లో నిన్న వచ్చిన వరద కాలువ నీరు ఇండ్ల చుట్టూ చేరి ముంపునకు గురయ్యాయి ఆ నీటితో పాటు విషపూరిత పాములు వస్తున్నాయి. ఇప్పుడు కొండచిలువలు ఇండ్ల మద్యలోకి వచ్చి తిరుగుతున్నాయి. అధికారులు, నాయకులు ఇప్పుడైనా స్పందించి ఎవరికి ఏ అపాయం కలగకముందే నీళ్లు రాకుండా తగిన చర్యలు తీసుకొగలరు అని కాలనీవాసులు కోరుతున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఏడు అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొత్తచెరువు నుండి నీటిని వదలడం వల్లే కొండచిలువ వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజులలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కొత్తచెరువు నుండి నీరు అధికంగా కాలనీలోకి వస్తుందని దాని వలన ఇంకా ఎన్ని విపత్తులు వస్తాయో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నవీన్ కోరారు. రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >