Posted on 2025-09-25 20:07:45
25,230/- నగదు , 15 సెల్ ఫోన్ లు స్వాదినం, 16 మందిని అధీనం లోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషన్లకు ఆపగింత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో రెండు చోట్ల టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సి సి ఎస్ ఎస్ఐ గోవింద్ , ఎస్సై మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపుదాడి నిర్వహించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 7 గురు పేకాట రాయుళ్ళు, 7 సెల్ ఫోన్,13,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు. అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 9 మంది పేకాట రాయుళ్ళు మరియు 8సెల్ ఫోన్లు, 11,930 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >