Posted on 2025-09-25 20:07:45
25,230/- నగదు , 15 సెల్ ఫోన్ లు స్వాదినం, 16 మందిని అధీనం లోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషన్లకు ఆపగింత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో రెండు చోట్ల టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సి సి ఎస్ ఎస్ఐ గోవింద్ , ఎస్సై మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపుదాడి నిర్వహించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 7 గురు పేకాట రాయుళ్ళు, 7 సెల్ ఫోన్,13,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు. అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 9 మంది పేకాట రాయుళ్ళు మరియు 8సెల్ ఫోన్లు, 11,930 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >