Posted on 2025-09-24 22:18:55
డైలీ భారత్, జగిత్యాల:చట్ట ప్రకారం కాకుండా ప్రభుత్వ నిబంధనలు ధిక్కరిస్తూ రైతులతో సాగు చేపిస్తున్న విత్తన కంపెనీల పై సంబంధిత ఆర్గనైజర్ ల పై కఠిన చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరాజితులు "జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు
బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ ఉన్నత అధికారి కార్యాలయంలో డి.ఏ.ఓ వి.బాస్కర్ కి పిర్యాదు పత్రం సమర్పించి మాట్లాడుతూ
నిబంధానావలికి విరుద్దంగా ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోకుండా మాయమాటలు చేప్పి రైతులతో విత్తన కంపెనీల ఆర్గనైజర్ లు సాగు చేపిస్తు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ప్రభుత్వ నిబంధనలు అనుసరించని కంపెనీల పై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని వ్యవసాయ శాఖ వెంటనే అందుకు పూనుకోవాలని లేని పక్షంలో విత్తనోత్పత్తి సాగు చేపడుతున్నవారు నే కాకా వ్యవసాయ రంగం పూడ్చలేని నష్టాలకు గురి అవుతుందని క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందం ద్వారా పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టం అవుతాయని అన్నారు అంతేగాకుండా అభ్యుదయ రైతులను ప్రోస్సహించే విధoగా గతంలో మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముక్యంగా సబ్సిడీలతో పాటు క్షేత్ర పర్యటనలు పై దృష్టి సారించాలని మరొకటి ఏమనగా ధర్మపురి వ్యవసాయ కార్యలయం అటు మండల ఇటు డివిజన్ కార్యాలయంగా ఉండగా అట్టి కార్యాలయం సవుకార్యల లేమితో పాటు పరిసరాలు అద్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేపించించాల్సిన అవసరం వ్యవసాయ శాఖ పై ఉందని జిల్లా అభ్యుదయ రైతులను ఏక తాటి పైకి తీసుకవచ్చి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు జిల్లా యంత్రాంగం సహకారం ప్రత్యేకంగా ఉండాలని కోరాగా జిల్లా వ్యవసాయ శాఖ ను ఉస్సహంగా ఉరకలేపిస్తున్న సదురు అధికారి ప్రతి అంశంలో సానుకూలంగా స్పందించి వినతి అంశాల పై కులంకషంగా చర్చించారని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు,మల్లాపూర్ మండల ఉత్తమ యువ రైతు కంది వినోద్ రెడ్డి,మల్లన్న తదితరులు పాల్గొన్నారు. చేసుకోకుండా మాయమాటలు చేప్పి రైతులతో విత్తన కంపెనీల ఆర్గనైజర్ లు సాగు చేపిస్తు గత కొన్నేళ్లుగా ల రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ప్రభుత్వ నిబంధనలు అనుసరించని కంపెనీల పై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని వ్యవసాయ శాఖ వెంటనే అందుకు పూనుకోవాలని లేని పక్షంలో విత్తనోత్పత్తి సాగు చేపడుతున్నవారు నే కాకా వ్యవసాయ రంగం పూడ్చలేని నష్టాలకు గురి అవుతుందని క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందం ద్వారా పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టం అవుతాయని అన్నారు అంతేగాకుండా అభ్యుదయ రైతులను ప్రోస్సహించే విధoగా గతంలో మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముక్యంగా సబ్సిడీలతో పాటు క్షేత్ర పర్యటనలు పై దృష్టి సారించాలని మరొకటి ఏమనగా ధర్మపురి వ్యవసాయ కార్యలయం అటు మండల ఇటు డివిజన్ కార్యాలయంగా ఉండగా అట్టి కార్యాలయం సవుకార్యల లేమితో పాటు పరిసరాలు అద్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేపించించాల్సిన అవసరం వ్యవసాయ శాఖ పై ఉందని జిల్లా అభ్యుదయ రైతులను ఏక తాటి పైకి తీసుకవచ్చి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు జిల్లా యంత్రాంగం సహకారం ప్రత్యేకంగా ఉండాలని కోరాగా జిల్లా వ్యవసాయ శాఖ ను ఉస్సహంగా ఉరకలేపిస్తున్న సదురు అధికారి ప్రతి అంశంలో సానుకూలంగా స్పందించి వినతి అంశాల పై కులంకషంగా చర్చించారని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు,మల్లాపూర్ మండల ఉత్తమ యువ రైతు కంది వినోద్ రెడ్డి,మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >