Posted on 2025-09-24 21:59:07
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గణేష్ బస్తీలో రామ్మోహన్ రావు హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు.
ఈ నెల 22న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేస్తున్న రామ్మోహన్ రావు (58) పై మహమ్మద్ సాహిర్ (26), వాసంపల్లి వంశీ (30) సుత్తితో దాడి చేసి హత్య చేశారు. రామవరంనకు చెందిన సత్యవతితో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ శివశంకర్, టూ టౌన్ సిఐ ప్రతాప్, చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >