Posted on 2025-09-23 12:44:13
ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత
డైలీ భారత్, వేములవాడ:దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయాన్ని విస్తరించే పనులు చేపట్టారు. ఇప్పటికే రోడ్డు వెడల్పు చేపట్టిన అధికారులు, ఆలయ సమీపంలోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. ప్రధాన ఆలయం ముందు ఉన్న కళాభవన్ వారం రోజుల క్రితం కూల్చివేయగా తాజాగా ఆలయం వెనుక భాగంలోని ఆలయ ఈవో కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఈవో కార్యాలయంతో పాటు, ప్రసాదాల తయారీ విభాగం, ఓపెన్ స్లాబ్, గోదాం, నివేదనశాలతో పాటు ప్రసాదాల విక్రయ కేంద్రాలను సైతం కూల్చివేస్తారు.
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >