Posted on 2025-09-11 11:07:16
అకాల మృతికి పలు సీనియర్ జర్నలిస్టులు సంతాపం
బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి జర్నలిస్ట్ మృతి పట్ల ప్రగాడ సంతాపం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ ప్రముఖ దినపత్రిక లో గత కొద్ది సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు సీనియర్ జర్నలిస్టులు వివిధ జర్నలిస్ట్ సంఘాలు సంతాపం తెలిపారు. అలాగే బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ప్రగాడ సానుభూతి తెలిపే సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఓ ప్రముఖ దినపత్రికలో వాస్తవాలు నిర్భయంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ఎన్నో వార్తా కథనాలు రాశారని ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని ఆయన తెలిపారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >