Posted on 2025-09-10 13:54:33
డైలీ భారత, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన దూస రాకేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఆకుల సత్యనారాయణ, కొక్కుల నర్సయ్య, అడిగోప్పుల దేవదాస్,దూస ఎల్లప్ప, జగిత్యాల మల్లేశం, సిరిగిరి శేఖర్,గాజెంగి అశోక్, శివరాత్రి రమేష్, గోక లక్ష్మిరాజం, గుంటుక మునేశ్వర్, గోక సురేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >