| Daily భారత్
Logo




చంద్రగ్రహణం సందర్భంగా రాజన్న ఆలయం మూసివేత

News

Posted on 2025-09-03 14:29:33

Share: Share


చంద్రగ్రహణం సందర్భంగా రాజన్న ఆలయం మూసివేత

డైలీ భారత్, వేములవాడ:ఈనెల తేదీ 07-09-2025 (ఆదివారం) నాడు సంభవించనున్న చంద్రగ్రహణం నేపధ్యంలో, ఉదయం 11:25 గంటల వరకు మాత్రమే ఆలయ సేవలు నిర్వహించబడతాయని ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం శ్రీ స్వామివారి ఆలయం మరియు అనుబంధ ఆలయాలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. చంద్రగ్రహణం అనంతరం, తేది 08-09-2025 (సోమవారం) ఉదయం 3:45 గంటల నుండి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టబడుతుంది. తదుపరి మంగళవాయిద్యాల నడుమ సుప్రభాతం, ప్రాతఃకాల పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఆలయం తిరిగి తెరచబడుతుంది. ఆ తరువాత అన్ని నిత్యపూజా కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయని ఆలయ నిర్వాహణాధికారి తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, తమ దర్శన కార్యక్రమాలను తగినవిధంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.

Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >
Image 1

దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి

Posted On 2026-05-04 15:32:36

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

Posted On 2026-05-04 15:31:43

Readmore >
Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >
Image 1

బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

Posted On 2026-05-04 08:54:09

Readmore >
Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >