Posted on 2025-09-03 14:29:33
డైలీ భారత్, వేములవాడ:ఈనెల తేదీ 07-09-2025 (ఆదివారం) నాడు సంభవించనున్న చంద్రగ్రహణం నేపధ్యంలో, ఉదయం 11:25 గంటల వరకు మాత్రమే ఆలయ సేవలు నిర్వహించబడతాయని ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం శ్రీ స్వామివారి ఆలయం మరియు అనుబంధ ఆలయాలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. చంద్రగ్రహణం అనంతరం, తేది 08-09-2025 (సోమవారం) ఉదయం 3:45 గంటల నుండి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టబడుతుంది. తదుపరి మంగళవాయిద్యాల నడుమ సుప్రభాతం, ప్రాతఃకాల పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఆలయం తిరిగి తెరచబడుతుంది. ఆ తరువాత అన్ని నిత్యపూజా కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయని ఆలయ నిర్వాహణాధికారి తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, తమ దర్శన కార్యక్రమాలను తగినవిధంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >