Posted on 2025-09-03 13:49:36
డైలీ భారత్, వికారాబాద్:వికారాబాద్ జిల్లా కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి మంజూరు చేసింది. 50 MBBS సీట్లతో ఈ ఏడాది నుంచే కాలేజీ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో స్థానికత వివాదం తొలగి, అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల సంఖ్య 4,100కి పెరిగింది.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >