Posted on 2025-08-14 19:49:11
నవీపేట మండలంలో అవమానియ ఘటన..
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవీపేట మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల కన్న కూతురిపై తండ్రి గత కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల వయసు గల తన కూతురిపై కన్న తండ్రి గత కొంతకాలంగా అసభ్యకర వీడియోలు చూయిస్తూ శృంగారంపై ఉత్తేజం కలిగే విధంగా ప్రయత్నించే వాడని తెలిపారు. గత వారం రోజుల క్రితం లైంగికదాడి చేసేందుకు ఒత్తిడి చేశాడని అన్నారు. తన తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తనను వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని, తండ్రిని చూస్తే భయమేస్తుందని ఏడుస్తూ బతిమిలాడింది. దీంతో చలించిన తల్లి ఏమైందని తల్లి.. అరి ఆరా తీసింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది. వారు సముదాయించి వెళ్లిపోయారని బాధితురాలి తల్లి తెలిపింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియగా.. గ్రామపంచాయతీ వద్ద గుమిగుడి చర్చించడంతో విషయం బయటపడింది. ఇది గమనించిన బాలిక తండ్రి .. పరారీలో ఉన్నాడు. బాధితురాలి తల్లి తన బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >