Posted on 2025-08-07 18:25:25
ప్రతి గ్రామానికి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
బెండలపాడు గ్రామంలో జ్వరంతో విద్యార్థి మృతి
విష జ్వరాలతో సతమతమవుతున్న చండ్రుగుండ మండలం
డైలీ భారత్, చండ్రుగుండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో పలు గ్రామాల్లో విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,మంగళవారం బెండలపాడు గ్రామంలో ఒక బాబు జ్వరంతో మరణించడం జరిగినది,హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ప్రతి గ్రామానికి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి,పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలోనీ బజార్లలో చెత్త పేరుకుపోయి దోమల తీవ్రత ఎక్కువగా ఉంది,వర్షా కాలం వచ్చి చాలా రోజులు అయినా కూడా ఇప్పటివరకు చాలా గ్రామాలలో బ్లీచింగ్ చల్లింది లేదు, అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >