Posted on 2025-07-25 09:23:56
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మదనపల్లి నుండి ఒరిస్సా రాష్ట్రానికి టమాట లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న బస్సు లారీ మీదకు రావడంతో బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలైనాయి. ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >