| Daily భారత్
Logo




నగరం నడిబొడ్డున ఎండు గంజాయి పట్టివేత

News

Posted on 2025-07-18 19:58:05

Share: Share


నగరం నడిబొడ్డున ఎండు గంజాయి పట్టివేత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ లోని అహ్మద్ బేగం ఇంట్లో విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించి 450 గ్రాముల గంజాయి,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అహ్మద్ బేగం గత సంవత్సరం నుంచి ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐఐ నరసింహచారి, రామ్ కుమార్, రాజన్న భీమన్న శ్రీను ప్రసాద్. భోజన్న హమీద్, శివ, గంగారం, శ్యాంసుందర్, సాయి కుమార్, సుకన్య, మంజుల, పాల్గొన్నారు.

Image 1

వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య

Posted On 2026-04-16 11:11:21

Readmore >
Image 1

డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌..

Posted On 2026-04-14 19:28:05

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న డిజిపి

Posted On 2026-04-14 19:15:28

Readmore >
Image 1

సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్‌ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-04-14 18:35:16

Readmore >
Image 1

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

Posted On 2026-04-14 18:28:08

Readmore >
Image 1

సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం

Posted On 2026-04-14 18:02:15

Readmore >
Image 1

జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 16:38:34

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 15:44:35

Readmore >
Image 1

కొల్లేరు పెద్దింట్లమ్మ...

Posted On 2026-04-14 15:03:37

Readmore >
Image 1

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి

Posted On 2026-04-14 14:51:33

Readmore >