Posted on 2025-07-18 19:58:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ లోని అహ్మద్ బేగం ఇంట్లో విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించి 450 గ్రాముల గంజాయి,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అహ్మద్ బేగం గత సంవత్సరం నుంచి ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐఐ నరసింహచారి, రామ్ కుమార్, రాజన్న భీమన్న శ్రీను ప్రసాద్. భోజన్న హమీద్, శివ, గంగారం, శ్యాంసుందర్, సాయి కుమార్, సుకన్య, మంజుల, పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >