Posted on 2025-07-18 16:28:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ లోని అహ్మద్ బేగం ఇంట్లో విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించి 450 గ్రాముల గంజాయి,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అహ్మద్ బేగం గత సంవత్సరం నుంచి ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐఐ నరసింహచారి, రామ్ కుమార్, రాజన్న భీమన్న శ్రీను ప్రసాద్. భోజన్న హమీద్, శివ, గంగారం, శ్యాంసుందర్, సాయి కుమార్, సుకన్య, మంజుల, పాల్గొన్నారు.
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >