Posted on 2023-12-18 15:20:30
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వినతి పత్రం.
ఈరోజు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు మోర తిరుపతి కలిసి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమను అభివృద్ధి పరచడానికి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే కొరకు కృషి చేస్తానని ప్రభుత్వానికి సంబంధించిన వస్త్రాలను అన్నిటిని పవర్లూమ్ లపై ఉత్పత్తి చేయిస్తామని సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా చూస్తామని బతుకమ్మ చీరలకు రావలసిన పెండింగ్ బకాయిల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >