Posted on 2025-07-15 21:48:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టేయాలని, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని షకీల్ పిటీషన్ వేశారు. ప్రజాభవన్ ఎదురుగా జరిగిన కారు ప్రమాదంలో అతని కుమారుడు షోహెల్ పై కేసు నమోదు అయ్యింది. కుమారున్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని షకీల్పై కూడా కేసు నమోదు చేశారు. అభియోగ పత్రం దాఖలు చేయాల్సి ఉందని హైకోర్టు షకీల్ పిటీషన్ను కొట్టేసింది.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >