Posted on 2025-07-15 21:48:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టేయాలని, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని షకీల్ పిటీషన్ వేశారు. ప్రజాభవన్ ఎదురుగా జరిగిన కారు ప్రమాదంలో అతని కుమారుడు షోహెల్ పై కేసు నమోదు అయ్యింది. కుమారున్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని షకీల్పై కూడా కేసు నమోదు చేశారు. అభియోగ పత్రం దాఖలు చేయాల్సి ఉందని హైకోర్టు షకీల్ పిటీషన్ను కొట్టేసింది.
బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు
Posted On 2026-05-12 16:37:06
Readmore >
బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్
Posted On 2026-05-12 06:24:26
Readmore >
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
Posted On 2026-05-11 21:02:02
Readmore >
మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-05-11 20:42:59
Readmore >
రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Posted On 2026-05-11 20:38:54
Readmore >