Posted on 2025-07-10 22:23:22
దళిత ప్రజా ప్రతినిధి దప్పు స్వామి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు
డైలీ భారత్, మాసాయిపేట, న్యూస్ మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలం కేంద్రంలో దళితవాడ కాలనీలో ఎస్సీ మాదిగ దళిత కుటుంబానికి చెందిన తప్పు స్వామి తల్లి మరణించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అదేవిధంగా ఎలా జరిగింది అని సంఘటన వివరాలు కుమారుడు దపు స్వామితో తల్లి మృతి చెందడం బాధాకర విషయం అని ధైర్యం చెప్పి ఓదార్చి ఆర్థిక సహాయం అందజేసినట్లు మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు తెలిపారు ఆయనతోపాటు దళిత ప్రజా ప్రతినిధులు ఎర్ర దశరథ, దప్పు మహేష్ , గుడ్డి రమేష్ ఎర్ర స్వామి, గుడి శంకర్, ఎర్ర పెద్ద పోశయ్య తదితరులు పాల్గొన్నారు
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >