Posted on 2025-07-06 16:21:26
డైలీ భారత్, సత్తుపల్లి: ఎన్సీపీ పార్టీ, ఎన్డీఏ మహాకూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతులు మీదుగా ఎన్సిపి పార్టీ మండల అధ్యక్షులను ప్రకటించారు,ఖమ్మం జిల్లా. కల్లూరు మండల అధ్యక్షులుగా చెవుల నవీన్, తల్లాడ మండల అధ్యక్షులుగా బత్తుల బాలకృష్ణ ను నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో భాగంగా ఎన్సీపీ పార్టీ కల్లూరు,తల్లాడ మండలాల అధ్యక్షులను నియమించి ఎన్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేసి శుభాకాంక్షలు తెలిపిన మద్దిశెట్టి సామేలు అనంతరం నిమక పత్రాల్ని ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా మరియు ఎన్సీపీ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ధీరజ్ శర్మ. నేషనల్ జనరల్ సెక్రెటరీ యాష్ పవర్. రైల్వే బోర్డు మెంబర్ కి సమాచారం ఇవ్వడం జరిగింది అని తెలంగాణ రాష్ట్ర ఎన్సిపి పార్టీ ఎన్డీఏ మహా కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాస్ గౌడ్, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >