Posted on 2025-07-03 20:07:09
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగర శివారులోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో గురువారం విద్యార్థుల పార్లమెంటరీ ఎలక్షన్స్ నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్, ఎకో హెల్త్ కల్చరల్ పదవుల కోసం మొత్తం 14 మంది విద్యార్థులు పోటీ పడ్డారు.
ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ సంతోష్ కుమార్, కరస్పాండెంట్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, బాధ్యతగల పౌరునిగా ఎదగడం అలవడతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆంటోనీ, హెచ్ఆర్ లత, వైస్ ప్రిన్సిపాల్ సుధీర్, సరిత పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >