Posted on 2025-07-02 18:16:46
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ విజయవంతం చేయాలని కోరుతూ జులై 8 న రౌండ్ టేబుల్ సమావేశం
అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులకు ఆహ్వానం
తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు బండారి సూర్యనారాయణ,తంబల్ల రవి(తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యక్రమం మరియు వేలాది మందితో ర్యాలీ చేసే కార్యక్రమము గురించి,ఆదివాసీల ఐక్యతను చాటే కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులు,ఆదివాసి కుల సంఘ పెద్దలు,ఆదివాసి రాజకీయ నాయకులు, మహిళలు, యువత జులై 8 సోమవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట కొమరం భీమ్ విగ్రహాల దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం కలదు కావున అందరూ రాగలరు
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >