Posted on 2025-07-02 14:46:46
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ విజయవంతం చేయాలని కోరుతూ జులై 8 న రౌండ్ టేబుల్ సమావేశం
అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులకు ఆహ్వానం
తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు బండారి సూర్యనారాయణ,తంబల్ల రవి(తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యక్రమం మరియు వేలాది మందితో ర్యాలీ చేసే కార్యక్రమము గురించి,ఆదివాసీల ఐక్యతను చాటే కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులు,ఆదివాసి కుల సంఘ పెద్దలు,ఆదివాసి రాజకీయ నాయకులు, మహిళలు, యువత జులై 8 సోమవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట కొమరం భీమ్ విగ్రహాల దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం కలదు కావున అందరూ రాగలరు
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >