| Daily భారత్
Logo




ఎలక్ట్రికల్ బైక్ పేలి మహిళ మృతి

News

Posted on 2025-06-27 11:46:45

Share: Share


ఎలక్ట్రికల్ బైక్ పేలి మహిళ మృతి

డైలీ భారత్, కడప: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికి ఈ బైక్ పేలుడు సంభవించింది.

ఎలక్ట్రికల్ బైక్ పేలి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కల్పోయిన విషాద ఘటన కడప జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి  గ్రామంలో ఓ ఇంట్లో రోజు మాదిరిగానే ఎలక్ట్రికల్ స్కూటర్‌కు చార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలోనే షాట్ సర్క్యూట్ కారణంగా బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బైక్ పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ(62) మంటల ధాటికి పూర్తిగా కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Image 1

ఆలమూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధం...

Posted On 2026-05-06 18:27:33

Readmore >
Image 1

గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్తరైలు

Posted On 2026-05-06 18:26:34

Readmore >
Image 1

‘ఫ్రీ మూవీ యాప్‌’ పేరుతో 1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Posted On 2026-05-06 18:25:23

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం

Posted On 2026-05-06 18:21:36

Readmore >
Image 1

అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్

Posted On 2026-05-06 15:50:08

Readmore >
Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >