Posted on 2025-06-27 08:16:45
డైలీ భారత్, కడప: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికి ఈ బైక్ పేలుడు సంభవించింది.
ఎలక్ట్రికల్ బైక్ పేలి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కల్పోయిన విషాద ఘటన కడప జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఓ ఇంట్లో రోజు మాదిరిగానే ఎలక్ట్రికల్ స్కూటర్కు చార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలోనే షాట్ సర్క్యూట్ కారణంగా బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బైక్ పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ(62) మంటల ధాటికి పూర్తిగా కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >