Posted on 2025-06-27 08:26:47
డైలీ భారత్, బెంగళూరు: వంట నచ్చలేదని భార్యను భర్త నరికి చంపాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లా మాగడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మత్తికెరెలో రంగయ్య(68), తిమ్మమ్మ(65) అనే దంపతులు నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్య భర్తల మధ్య కూర బాగోలేదని గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో రంగయ్య కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు బయలుదేరాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు భర్తను రామనగర ప్రాంతంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
#banglore #karnataka #wife #crime #kill
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >