Posted on 2025-05-26 20:48:49
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో మహిళను అతి కిరాతకంగా హత్య చేసి, దర్జాగా హత్య చేసిన ఆయుధంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు.
చందుర్తి మండల కేంద్రంలో బొల్లు మల్లవ్వ అనే మహిళ పొలం వద్ద నుండి పని ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రధాన రహదారి అయిన పెద్దమ్మ ఆలయం వద్ద విచక్షణ రహితంగా హతమార్చి నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు, ఈ హత్యను చూసి గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న సీఐ ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >