Posted on 2025-05-26 20:48:49
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో మహిళను అతి కిరాతకంగా హత్య చేసి, దర్జాగా హత్య చేసిన ఆయుధంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు.
చందుర్తి మండల కేంద్రంలో బొల్లు మల్లవ్వ అనే మహిళ పొలం వద్ద నుండి పని ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రధాన రహదారి అయిన పెద్దమ్మ ఆలయం వద్ద విచక్షణ రహితంగా హతమార్చి నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు, ఈ హత్యను చూసి గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న సీఐ ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >