Posted on 2023-12-10 22:35:49
రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి మరొకరి పరిస్థితి విషమం
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామం కరీంనగర్ హైవేపై ఎదురు ఎదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొట్టుకొని అక్కడికక్కడే ఒకరు మృతి చెందినట్లు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >