Posted on 2025-05-15 17:20:24
పది మంది పేకాట రాయుళ్ల అరెస్టు 20వేల రూపాయలు 9 సెల్ ఫోన్లు స్వాధీనం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలంలోని పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పేకాట ఆడుతున్న పదిమంది పేకాటరాయలను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి 20వేల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో పోలీస్ కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా సిఐ జి అశోక్ మాట్లాడుతూ మండలంలో పేకాట కోడిపందాలు పశువుల అక్రమ రవాణా మొదలైన వాటిని సహించేది లేదని ఎవరైనా సమాచారం అందించినట్లయితే గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే 8712682093 నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >