Posted on 2025-05-10 11:35:19
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ఈ రోజు ఆదివాసి నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రామచందర్ 25 వ వర్ధంతి సందర్భంగా వారీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది,ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం నాయుకులు తంబళ్ల రవి,యాట్ల శివా,యాట్లా మంగారావు,దాది చంటి,పోతురాజు,అప్పిరెడ్డి వెంకన్నబాబు, కామేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >