| Daily భారత్
Logo




దమ్మపేటలో నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రాంచందర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిలు

News

Posted on 2025-05-10 11:35:19

Share: Share


దమ్మపేటలో నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రాంచందర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ఈ రోజు ఆదివాసి నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రామచందర్ 25 వ వర్ధంతి సందర్భంగా వారీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది,ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం నాయుకులు తంబళ్ల రవి,యాట్ల శివా,యాట్లా మంగారావు,దాది చంటి,పోతురాజు,అప్పిరెడ్డి వెంకన్నబాబు, కామేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >