Posted on 2025-05-05 10:40:54
డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్:పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు భారత్ పాకిస్తాన్కు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా పాకిస్థాన్కు సంబంధించిన పోస్టల్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాక్కు పార్సిల్స్, మెయిల్స్ పంపడంపై నిషేధం విధించింది. పాకిస్థాన్కు చెందిన వెబ్సైట్లను కూడా బ్యాన్ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ పరిధిలోని తపాలా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >