Posted on 2025-05-05 12:48:30
డైలీ భారత్, తెలంగాణ : ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. ఆధార్ కార్డుకు లింకైన పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా రైతులకు ఈ కార్డులు ఇస్తారు. సోమవారం నుంచి వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకునే సదుపాయం కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఇవి కీలకం కానున్నాయి.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >