" /> ." /> ." />
Posted on 2025-05-05 10:39:43
డైలీ భారత్, అస్సాం:పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగాక దేశంలో పాకిస్తాన్ పట్ల అనుకూల వైఖరి ప్రదర్శించే వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక అస్సాంలో ఇలా అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆదివారం నాటికి 42కు చేరింది. ఉగ్రవాద దాడి తర్వాత "పాకిస్తాన్ జిందాబాద్" నినాదాలు చేసిన వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. దేశద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >