" /> ." /> ." />
Posted on 2025-05-05 10:39:43
డైలీ భారత్, అస్సాం:పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగాక దేశంలో పాకిస్తాన్ పట్ల అనుకూల వైఖరి ప్రదర్శించే వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక అస్సాంలో ఇలా అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆదివారం నాటికి 42కు చేరింది. ఉగ్రవాద దాడి తర్వాత "పాకిస్తాన్ జిందాబాద్" నినాదాలు చేసిన వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. దేశద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >