Posted on 2025-05-05 10:38:19
డైలీ భారత్, పశ్చిమబెంగాల్:పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివసిస్తుంటారు. ఈ నెల 2న బాపన్ షేక్ తన భార్య మధు ఖాతూన్ ముక్కు అందంగా ఉందని కొరికేశాడు. దాంతో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >