Posted on 2025-05-05 10:38:19
డైలీ భారత్, పశ్చిమబెంగాల్:పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివసిస్తుంటారు. ఈ నెల 2న బాపన్ షేక్ తన భార్య మధు ఖాతూన్ ముక్కు అందంగా ఉందని కొరికేశాడు. దాంతో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >