Posted on 2025-05-04 16:10:12
డైలీ భారత్, దమ్మపేట: ఈరోజు దమ్మపేట బిజెపి కి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పల్లపు వెంకటేశ్వరరావు మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది, వారు మాట్లాడుతూ ముందుగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి నా ధన్యవాదాలు నాపై నమ్మకం ఉంచి నాకు మండల అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు కష్టపడి పని చేసే వారిని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది గతంలో నేను యువ మోర్చా మండల్ ప్రెసిడెంట్ గా చేశా తర్వాత మండల ప్రధాన కార్యదర్శిగా చేశా నా కష్టాన్ని గుర్తించి పార్టీ నాకు మండల అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది ఇలానే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ మీ కష్టాన్ని ఎప్పటికైనా గుర్తించి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది ఈ కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులకి కార్యకర్తలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి కిషన్ రెడ్డి కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ప్రసంగించారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >