" /> ." /> ." />
Posted on 2025-04-27 12:40:54
డైలీ భారత్, న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని "మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనపై దేశమంతా ఎంతో బాధపడుతోంది. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది భారతీయులే మన బలం. అంతా కలిసికట్టుగా పోరాడుదాం. ప్రపంచం మొత్తం మనవైపే ఉంది. దాడి వెనుక ఉన్నవారికి కఠిన శిక్ష తప్పదు. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను అని మోదీ స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >