Posted on 2025-03-31 19:46:40
విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పోలీస్ లను తక్షణమే సస్పెండ్ చేయాలి
యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ డిమాండ్
డైలీ భారత్, హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా ఆఫీస్ లో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది..
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలం అమ్మకాన్ని, ఇచ్చిన సర్కులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని నిరసన కార్యక్రమం....
హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల అమ్మకానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అక్రమంగా విద్యార్థులపై పోలీసులుతో లాఠీఛార్జి అరెస్టు లు చేపిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని అలాగే ...అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తు అరెస్ట్ చేసిన వాళ్లను విడుదల చేయాలని భూముల వేలం సర్కులర్ వెనక్కి తీసుకోవాలని భూముల వేలం సర్కులర్ వెనక్కి తీసుకొని ఎడల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని సమీకరించి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >