Posted on 2025-02-15 12:07:44
డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల లో విద్యార్థులు పాల్వంచ శ్రీనివాస్ కాలనీ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ లో చీపురుగూడెం పాఠశాల నుండి 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీరు దిగువ/14,16, కేటగిరి లో పాల్గొని ప్రధమ స్థానాలు గెలుచుకొని 5 గురు క్రీడాకారులు ఈ నెల 18-2-2025 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొనున్నారు కావున పాఠశాల యందు అభినందన సభ ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయురాలు సునీత మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించి ప్రోత్సహించారు, చదువులతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ఉత్సాహాన్నింపాలని తమ పాఠశాల నుంచి మరి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పీఈ టీ వీరభద్రం అన్నారుఅన్నారు
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 19:52:45
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు
Posted On 2026-05-04 18:49:53
Readmore >