Posted on 2025-02-06 21:21:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ కొత్తగూడెం పట్టణంలోని జనం న్యూస్ కార్యాలయం నందు సుజాతనగర్ మండల వాస్తవ్యులైన, తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు మరియు తెలంగాణ పత్రిక రిపోర్టర్ అయిన జక్కుల పాల్గుణ 48వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో జక్కుల పాల్గుణ కు శాలువాలతో సన్మానం పూలే బోకె లతో ఘనంగా సన్మానించి 48 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి స్వీట్ల ఒకరికి ఒకరు పంచుకున్నారు అధ్యక్షులు అయిన కురుమళ్ళ శంకర్ మాట్లాడుతూ జక్కుల పాల్గుణ సమాజానికి సేవ చేయాలనే తపనతో జర్నలిజం వృత్తిని ఎన్నుకోవడం అలాగే ఈ వృత్తిలో సమాజానికి ఎంతో ఉపయోగపడతాడని ప్రతినిత్యం ప్రజలు అభివృద్ధి చెందుతూ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదగడం హర్షనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి వీరబాబు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు టి జే ఎం యు నాయకులు కత్తి బాలకృష్ణ గుమ్మడిమహేష్ సంపత్ ప్రేమ్ సతీష్ తదితరలు జర్నలిస్టులు పాల్గొన్నారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >