| Daily భారత్
Logo




ములుగు జిల్లాలో సిడిపిఓ, ధనలక్ష్మి ఆత్మహత్యయత్నం

News

Posted on 2025-02-04 16:01:39

Share: Share


ములుగు జిల్లాలో సిడిపిఓ, ధనలక్ష్మి ఆత్మహత్యయత్నం

డైలీ భారత్, ములుగు: ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో సిడిపిఓగా విధులు నిర్వహి స్తున్న ధనలక్ష్మి   కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకుంది.

అంగన్వాడి టీచర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుం దని, కావాలని  అంగన్వాడి టీచర్లు తనపై జిల్లాకలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో  అధికారులు తనను సస్పెండ్ చేశారని, మనస్థాపానికి గురై ఆత్మహత్య ప్రయ త్నం చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు.

సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది..

Image 1

సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

Posted On 2025-02-14 12:59:03

Readmore >
Image 1

మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

Posted On 2025-02-14 11:01:32

Readmore >
Image 1

ముంబై దాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం

Posted On 2025-02-14 10:09:07

Readmore >
Image 1

అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Posted On 2025-02-14 09:54:09

Readmore >
Image 1

మ‌ణిపూర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న

Posted On 2025-02-13 21:37:35

Readmore >
Image 1

మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Posted On 2025-02-13 20:31:33

Readmore >
Image 1

కస్తూరిబా పాఠశాలకు వెళ్లేందుకు లైట్లు ఎక్కడ

Posted On 2025-02-13 16:15:27

Readmore >
Image 1

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

Posted On 2025-02-13 12:23:23

Readmore >
Image 1

రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!

Posted On 2025-02-13 08:02:45

Readmore >
Image 1

బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి

Posted On 2025-02-12 23:33:40

Readmore >