| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అక్రమ మట్టితోలకాలపై పోలీసుల ఉక్కుపాదం

అక్రమ మట్టితోలకాలపై పోలీసుల ఉక్కుపాదం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గత రాత్రి పత్తి మార్కెట్ కు సమీపంలో గల ప్రభుత్వ స్థలము నందు జూలూరుపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబి తో మట్టి తోలకాలు జరుపుతున్నాడని సమాచారంపై జూలూరుపాడు ఎస్సై రవి తన సిబ్బందితో కలిసి అచ్చటికి వెళ్లి జెసిబి ను మరియు ట్రాక్టర్ ను స్వాధీన పరుచుకొని స్టేషన్కు తీసుకుని వచ్చి తగు చర్య నిమిత్తము స్థానిక రెవిన్యూ అధికారులకి అప్పగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous అక్రమ కేసులకు, అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడరు : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
Next బెండాలపాడు గ్రామలో పర్యటించిన ఆదివాసి హక్కులు పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు
ADVERTISEMENT