| Daily భారత్
Logo




పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోండి: శ్రీ మంద రంజిత్ కుమార్

News

Posted on 2024-11-03 12:24:54

Share: Share


పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోండి: శ్రీ మంద రంజిత్ కుమార్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం (నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్) పట్టభద్రులుగా ఉన్నవారు తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలంగాణ మాల మహానాడు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 2021 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఫారం 18 ను నింపి ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ లో www.ceotelangana.nic.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >