| Daily భారత్
Logo




సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో "వాల్మీకి మహర్షి జయంతి" కార్యక్రమం

News

Posted on 2024-10-17 18:38:56

Share: Share


సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో  "వాల్మీకి మహర్షి జయంతి" కార్యక్రమం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో NSS యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం "వాల్మీకి మహర్షి జయంతి" కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల సమర్పించి వారి యొక్క జీవిత విశేషాలను,వారు రామాయణ కావ్యాన్ని రచించిన తీరును, రామాయణం యొక్క గొప్పతనాన్ని,అందులోని కాండాలను గురించి విద్యార్థినులకు వివరించడం జరిగింది. 


కార్యక్రమంలో కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ M. మురళీ,NSS ప్రోగ్రాం ఆఫీసర్ మడుపు నవీన్ రెడ్డి, లెక్చరర్స్ సీతారాము, శ్రీనివాస్,ప్రవీణ్ కుమార్,   జబీఉల్లా,సునీత, అఫ్రొజ్ సుల్తానా,అనిత, భూపాల్ ఆఫీస్ సిబ్బంది స్వప్న,సౌజన్య,ప్రకాశ్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >
Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >