Posted on 2024-10-14 11:34:33
*అలంపూర్ సమీప నది తుంగబద్రలో అమ్మవారి నిమర్జనం*
*నవరాత్రులు నిష్ఠతో పూజలందుకున్న అమ్మవారు*
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ శ్రీనగర్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన దుర్గామాత మాత శరన్నవారాత్రులు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జమాల్పూర్ చందూలాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి రోజు ఒక్కొక్క అలంకరణలో మరియు నిష్ఠతో పూజలు చేశారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భజనలు, పిల్లలకు దేవుళ్ళ వేషధారణ, కుంకుమార్చన, ఒడిబియ్యం నింపడం, మహిళలు బతుకమ్మ, కోలాటాలు ఆటలు ఆడి పాడారు. అన్నదానం కార్యక్రమం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి రోజు ఒక ముఖ్య అతిథులు స్థానిక ఎమ్యెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ కమీషనర్ చీమ వెంకన్న, పోలీస్ అధికారులు తో పాటు ఇతర నాయకులు, అధికారులు ఇలా అందరి సహకారంతో అమ్మవారికి పూజలు నిర్వహించి ఈరోజు అమ్మవారిని నిమార్జనం చేయడానికి కాలనీలో ని అధిక సంఖ్యలో మహిళలు,సురేష్,విష్ణువర్ధన్ రెడ్డి,శివ, కాలనీ పెద్దలు, యువకులు మరియు కాలనీ కమీటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >