| Daily భారత్
Logo




జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం

News

Posted on 2024-10-07 14:50:42

Share: Share


జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం సాధించింది. సోమవారం  జరిగిన గౌతపురం జట్టు,చౌదరిగూడ జట్టు తలబడైయి.తొలుత బ్యాటింగ్ చేసిన గౌతపురం జట్టు 8 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన చౌదరిగూడ జట్టు 8 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 50 పరుగులే చేయగలిగింది.దీంతో 9 రన్ల తేడాతో గౌతపురం జట్టు విజయం సాధించింది. గౌతపురం జట్టు విజయనికి కృషీ చేసిన కెప్టెన్ సతీష్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ కార్యక్రమంలో గానీ పికెపి,శ్రీధర్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >