| Daily భారత్
Logo




ప్రభుత్వ అధికారుల పనితీరు సక్రమంగా ఉండాలి : జడ్పీ సీఈవో నర్మదా

News

Posted on 2024-09-20 21:35:01

Share: Share


ప్రభుత్వ అధికారుల పనితీరు సక్రమంగా ఉండాలి : జడ్పీ సీఈవో నర్మదా

డైలీ భారత్, నర్సింహులపేట: శుక్రవారం మండలంలోని ఎస్సీ హాస్టల్, జెడ్ పి ఎస్ ఎస్ ప్రాథమిక పాఠశాల  మరియు ఎంపీడీవో కార్యాలయాల్లో  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారుల పనితీరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆమె అన్నారు. ఏ ప్రభుత్వ  అధికారి అయిన సక్రమంగా విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సిహెచ్ నాగరాజు, ఎంపీడీవో మాధవి, ఎం పి ఓ కిన్నెర యాకయ్య,గ్రామ కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, ఎస్సి హాస్టల్ వార్డెన్ ఎలేందర్, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >