Posted on 2024-09-18 11:08:16
డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ - అలీఘర్లో కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని ఎస్సై ఆవేదన చెందారు.
బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం ఎస్సై కోర్టులో హాజరుపర్చారు.. అయితే నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని ఎస్ఐ మనస్తాపం చెంది రైలు కింద పడాలని పట్టాల మీద కూర్చుని ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై
దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి పోలీసు అధికారులు అతనిని రక్షించారు.
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >