Posted on 2024-09-14 18:50:40
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అన్నపురెడ్డిపల్లి మండలం యర్రగుంట గ్రామ సమీపంలోని సీతరామ కెనాల్ బ్రిడ్జి దగ్గర ఈ రోజు మధ్యాహ్నం S.I.చంద్రశేఖర్ సిబ్బంది తో కలిసి వాహన తనిఖీ చేస్తుండగా ట్రాక్టర్ లొ సుమారు 25 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు షేక్ అజీమ్, కోరస రాజేష్ పట్టుకోవడం జరిగింది.వారి వద్ద నుండి ఒక బైక్ స్వాధీనం చేసుకొని రేషన్ డీలర్ మిడియం తులసమ్మ పైన కూడా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >