Posted on 2024-09-07 09:41:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి కార్యాలయంలో శనివారం వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని అధిష్టించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు అదే విధంగా జమాల్పూర్ చందులాల్, విష్ణువర్ధన్ రెడ్డి, మురళి, ఇంద్రారెడ్డి, నవీన్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు ఈ పూజలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా స్వామిని కోరినట్లు తెలిపారు..
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >