Posted on 2024-09-07 13:11:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి కార్యాలయంలో శనివారం వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని అధిష్టించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు అదే విధంగా జమాల్పూర్ చందులాల్, విష్ణువర్ధన్ రెడ్డి, మురళి, ఇంద్రారెడ్డి, నవీన్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు ఈ పూజలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా స్వామిని కోరినట్లు తెలిపారు..
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >