Posted on 2024-09-05 18:23:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గోండు మహిళపై అత్యాచారయత్నం మరియు హత్యాయత్నం చేసిన నిందితుడు షేక్ ముగ్దమ్ ను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండగ మాధవి గాజుల వేణు బర్కం నవీన్ యాదవ్ గాజుల సదానందం మ్యాన రాంప్రసాద్ రమేష్ చారి చొప్పదండి శ్రీనివాస్ కోడం శ్రీనివాస్ గుడ్ల సురేష్ గాజుల శ్రీనివాస్ కొండ మణికాంత్ శ్రీకాంత్ రెడ్డి మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న
Posted On 2026-05-05 13:48:23
Readmore >
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >