Posted on 2023-11-03 14:46:52
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమా సిరిసిల్ల ప్రజలను కలవడానికి పాదయాత్ర రూపంలో రేపు ఉదయం 8:00 గంటలకు రగుడు నుండి పాదయాత్ర ప్రారంభమై రగుడు చంద్రంపేట చంద్రంపేట నుండి శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ పూర్తిస్థాయిలో సిరిసిల్లలో ఉన్న ప్రతి వార్డు ప్రతి గల్లీ తిరిగి ప్రజలతోని మమేకమై సిరిసిల్ల పట్టణ ప్రజల అవసరాలు తెలుసుకొని వారికి అనుకూలంగా పనిచేయడానికి కేటీఆర్ అభివృద్ధి పేరిట సిరిసిల్ల ప్రజలకు చేసింది ఏమి లేదు... కేటీఆర్ అవినీతి పాలనను బహిర్గతం చేస్తూ... ఉచిత విద్య వైద్యం హామీ తో పట్టణ ప్రజలను గడప గడప కలుస్తూ... ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ పాదయాత్ర
సిరిసిల్ల నియోజకవర్గం లో పాదయాత్ర రేపు సిరిసిల్ల లో రగుడు నుండి ప్రారంభమవుతుంది దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు నరేంద్ర మోడీ గారి అభిమానులు, బండి సంజయ్ అన్న అభిమానులు, ప్రజలను అందరూ అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని సిరిసిల్ల పట్టణ శాఖ తరపున కోరుతున్నాము...
ఈ పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు, కైలాస్ సిరస్వాల్, యేనగంటి నరేష్, గాజుల సదానందం, సుంకోజు రమేష్ చారి, పంపరి అర్జున్, శివప్రసాద్ శ్రీనివాస్, గడ్డం హరీష్, తదితరులు పాల్గొన్నారు
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >
గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
Posted On 2026-03-31 10:55:55
Readmore >
కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
Posted On 2026-03-31 10:54:41
Readmore >
హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-03-31 10:53:12
Readmore >
కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Posted On 2026-03-31 08:48:45
Readmore >