| Daily భారత్
Logo




జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి - స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

News

Posted on 2023-11-03 06:18:14

Share: Share


జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి - స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

డైలీ భారత్ ,సిరిసిల్ల: రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (maniganda samy) జిల్లా కేంద్రానికి గురువారం రాత్రి  చేరుకున్నారు. 

పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లు పరిశీలకులకు మొక్కలను అందించి స్వాగతం పలికారు. 


అనంతరం ఎన్నికలలో వ్యయ లెక్కింపునకు ఏర్పాటు చేసిన, కమిటీ లు, బృందాలు, వాటి పనితీరును వివరించారు.

ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం వివరాలు తెలియజేశారు.

Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

Posted On 2026-03-31 17:12:42

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

Posted On 2026-03-31 12:21:45

Readmore >
Image 1

సీజ్ చేసిన టపాసులు ప్రమాదవశాత్తు పేలాయి

Posted On 2026-03-31 11:42:14

Readmore >
Image 1

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-31 11:28:48

Readmore >
Image 1

పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

Posted On 2026-03-31 11:12:33

Readmore >
Image 1

గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

Posted On 2026-03-31 10:55:55

Readmore >
Image 1

కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం

Posted On 2026-03-31 10:54:41

Readmore >
Image 1

హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-03-31 10:53:12

Readmore >
Image 1

కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన

Posted On 2026-03-31 08:48:45

Readmore >
Image 1

మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ

Posted On 2026-03-31 06:41:15

Readmore >