Posted on 2024-07-31 00:02:54
డైలీ భారత్, రంగారెడ్డి: మంత్రిగా ఉన్నా నాన్న అడవికి వెళ్తున్నారని మంత్రి సీతక్క అసెంబ్లీలో అన్నారు.
సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం భూమిపై తన తండ్రికి హక్కు వచ్చిందన్నారు. తమకు ఏమీ దానం చేయలేదని చెప్పింది. తన తల్లిదండ్రులు అడవిపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారని సీతక్క తెలిపింది.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >