Posted on 2024-07-26 09:45:11
డైలీ భారత్, కాసిపేట: కాసిపేట మండలం సోమగూడెం వెళ్లేదారిలో టోల్ గేట్ బ్రిడ్జి వద్ద పెంజర్ల లక్ష్మణ్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ గుంతలో పడి బైక్ తో సహా కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే మృతి చెందేవాడు కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కాసిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >