| Daily భారత్
Logo




కిరణ దుకాణంలో తొమ్మిది కిలోల గంజాయి చాక్లెట్లు పట్టివేత

News

Posted on 2024-07-16 18:31:02

Share: Share


కిరణ దుకాణంలో తొమ్మిది కిలోల గంజాయి చాక్లెట్లు పట్టివేత

గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవినీ అరెస్టు చేసిన పోలీసులు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లో డ్రగ్స్ ఓవైపు గంజాయి ఓ వైపు యువత భవిష్యత్ ను చిన్నాభిన్నం చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్, గంజాయి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేరుతోంది.స్కూల్ విద్యార్థులు, కాలేజ్ యువత టార్గెట్ గా డ్రగ్ ఫెడ్లర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. దీంతో స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్లు తింటున్నారు.

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలొలోని లెనిన్నగర్ కిరాణం షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు. 9.5 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం

Posted On 2026-04-27 10:36:06

Readmore >
Image 1

ప్రేమ పేరుతో మోసం… యువతి ఆత్మహత్య

Posted On 2026-04-27 08:03:32

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:36:22

Readmore >
Image 1

పంజాబ్‌లో ప్రభుత్వమూ బీజేపీదేనా.?

Posted On 2026-04-26 18:30:28

Readmore >
Image 1

కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి

Posted On 2026-04-26 18:18:14

Readmore >
Image 1

కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు

Posted On 2026-04-26 18:16:27

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:14:44

Readmore >
Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >